Monday 22 September 2014

చంద్రబాబు రాయ్ పూర్ పరిశీలన

చంద్రబాబు రాయ్ పూర్   పరిశీలనఛత్తీస్ గఢ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛత్తీస్ గఢ్ చేరుకున్నారు. రాజధాని రాయ్ పూర్ నిర్మాణాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు ఇక్కడి వచ్చారు. ఆయన వెంట మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో చంద్రబాబు సమావేశమవుతారు.

ఏపిలో రాజధాని నిర్మాణం కోసం దేశవిదేశాలలో పలు పట్టణాలను పరిశీలిస్తున్న నేపధ్యంలో మంత్రుల బృందం  రాయ్ పూర్ ను సందర్శించనుంది

No comments:

Post a Comment