కానీ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ లేనిపోని విషయాలు చెబుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ తనకు తండ్రి లాంటి వాడని, కొడుకునని భావించే తనను కేసీఆర్ మందలించారని రాజయ్య సమర్ధించారు. తండ్రి లాంటి కేసీఆర్ మందలిస్తే తప్పేంటని రాజయ్య ప్రశ్నించారు. మంద కృష్ణ ఎన్నడైనా తెలంగాణ పునర్నిర్మాణానికి ఉపయోగపడ్డారా అని రాజయ్య ప్రశ్నించారు.
No comments:
Post a Comment