Saturday, 13 September 2014

సీపీఎం-తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ

పశ్చిమ బెంగాల్‌: ఉప ఎన్నికల సందర్భంగా పలుచోట్ల సీపీఎం-తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చౌరంగీ నియోజకవర్గంలో తృణమూల్ కార్యకర్తలు సీపీఎం మద్దతుదారులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు సీపీఎం కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

No comments:

Post a Comment