ముంబై, నవంబర్ 30 : వాహనదారులకు శుభవార్త... పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోలు లీటరుపై 91 పైసలు, డీజిల్పై 84 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్, విశాఖపట్టణంలో లీటరు పెట్రోల్ ధర రూ. 70 లు కన్నా దిగువకు రానునంది. లీటరు డీజిల్ ధర స్థానిక పన్నులతో కలిసి రూ. 57 రూపాయలకు చేరనుంది. తగ్గిన పెట్రో ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధర 70 డాలర్లకన్నా తక్కువకు పడిపోవడంతో ఈ మేరకు ధరలు తగ్గాయి. పెట్రోలు ఎగుమతి దేశాలు సైయితం ఉత్పత్తిని తగ్గించబోమని ప్రకటించాయి
gud news
ReplyDelete