కన్నీటి కాశ్మీర్ ను అదుకోడానికి సీఎం కేసీఆర్ నడుం కట్టారు. వరదలతో అతలాకుతలమైన కాశ్మీర్ కు.. ఇప్పటికే పది కోట్ల సాయం అందించిన కేసీఆర్.. మరోమారు తన ఉదారతను చాటుకున్నరు. కాశ్మీర్ ప్రజలకు తక్షణమే సురక్షితమైన తాగునీటిని అందించడానికి రెండున్నర కోట్ల విలువ చేసే వాటర్ ప్యూరీఫయర్ లను అందించాలని నిర్ణయించారు. ప్రత్యేక విమానంలో ఈ ప్యూరిఫయర్లను అధికారులు శ్రీనగర్ తీసుకెళ్లారు
No comments:
Post a Comment