Sunday 21 September 2014

రుణమాఫీని ఏపీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని మాజీ మాజీ లజానాథ్ డిమాండ్ చేశారు

అనంతపురం : రైతు, డ్వాక్రా సంఘాల మంత్రి శైరుణమాఫీని ఏపీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని మాజీ లజానాథ్ డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం విస్మరించినందుకు నిరసనగా రేపు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మొత్తం రుణ మాఫీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పిందని, ఇంతవరకు దాన్ని అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా రైతాంగానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment