హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు, హోంమంత్రి నాయిని తదితర నేతల సమక్షంలో ఉప్పల్ కు చెందిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
No comments:
Post a Comment