Tuesday 23 September 2014

ఆలయ పాలక మండళ్ళ రద్దుపై పిటీషన్ : హైకోర్టులో చుక్కెదురు


High Court of APఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలోని అన్ని ఆలయ పాలక బోర్డు మండళ్ళను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 
 
ఆలయ ట్రస్టు భూములను కాపాడేందుకే ఆర్డినెన్స్ ను చట్టరూపంలోకి తెచ్చామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దేవాలయ పాలక మండళ్లను రద్దు చేసే అదికారం ప్రభుత్వానికి ఉందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుతో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అయింది. 
 
దేవాలయ పాలక మండళ్లను రద్దు చేసే అదికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుతో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు కావడానికి మార్గం లైన్ క్లియర్ అయినట్లే. 

No comments:

Post a Comment