Wednesday 17 September 2014

విద్యార్థుల కేసు.. టీ సర్కారుకు కోర్టు నోటీసు...


మెడికల్ కళాశాలల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్ల ఫీజు పెంపుపై విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మెడికల్ కళాశాలలతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది

No comments:

Post a Comment