హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, ధర్మారెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో ఈ మధ్య పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ను కలిసిన మాట వాస్తవమేనని ఎర్రబెల్లి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు, ఎర్రబెల్లి మధ్య భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కొందరు నేతలు ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారని రేవంత్ను దృష్టిలో పెట్టుకుని ఎర్రబెల్లి ఉదయం మీడియాతో చెప్పిన సంగతి విదితమే. ధర్మారెడ్డి ఎర్రబెల్లి శిష్యుడు
No comments:
Post a Comment