న్యూఢిల్లీ : హైదరాబాద్ గొప్ప చారిత్రక నగరమని, ఇక్కడ సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని గవర్నర్ నరసింహన్ స్ఫష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశోక్గజపతి రాజును కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఎంతో విజన్ ఉన్న నాయకులని, ఇద్దరూ వారి రాష్ర్టాల అభివృద్ధికి కృషి చేస్త్నునారని గవర్నర్ అన్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన గవర్నర్ పలువురు కేంద్ర మంత్రులను కలవడంలో బిజీబిజీగా ఉన్నారు.
No comments:
Post a Comment