Monday 15 September 2014

రాష్ట్ర కాంగ్రెస్ మీటింగులో కునుకు తీసిన ముఖ్య నేతలు

హైదరాబాద్ లో రాష్ట్ర కాంగ్రెస్ మీటింగులో ముఖ్య నేతలు కునుకు తీశారు. సమావేశం సంగతి పక్కన పెట్టి కుర్చీల్లోనే హాయిగా నిద్రపోయారు. దిగ్విజయ్ మొదలుకొని జానా, వీహెచ్ చాలా మంది నిద్రమత్తులోనే కనిపించారు. ఒకవైపు నేతలు ప్రసంగిస్తుంటే.. మరోవైపు ముఖ్య నేతలు పడుకోవడంతో సమావేశానికి వచ్చిన క్యాడర్ అసహనం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment