Monday 15 September 2014

మెదక్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ నేతలు సన్యాసుల్లో కలుస్తరా: జగదీష్ రెడ్డి

మెదక్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ నేతలు సన్యాసుల్లో కలుస్తరా అని మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి.. పలు సమావేశాల్లో పాల్గొన్నరు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇచ్చిన హామీని నేరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగుల పెట్టిస్తమని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment