Monday 15 September 2014

మెదక్ జిల్లా సిద్దిపేటలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

మెదక్ జిల్లా సిద్దిపేటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. నల్గొండ జిల్లా కు చెందిన శశికాంత్ రెడ్డి నిన్న సాయంత్రం సిద్దిపేట బాలాజీ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. అయితే ఉదయం హోటల్ సిబ్బంది చూడగా అతను ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నారు

No comments:

Post a Comment