సంగారెడ్డి: మెదక్ లోక్ సభ స్థానాన్ని టిఆర్ ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. 3, 07,916 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ సునితా లక్ష్మారెడ్డి రెండో స్థానం, బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
No comments:
Post a Comment