సికిందరాబాద్: పాట్నా నుంచి బెంగళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్ప్రెస్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రైలులో పాట్నీ కారు కింద ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం వల్లే మంటలు వ్యాపించాయని, సకాలంలో వాటిని అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment