Thursday 16 October 2014
కాకినాడ- షిర్డీ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం
మహరాష్ట్ర:
కాకినాడ- షిర్డీ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మహారాష్ట్రలోని రొట్టేగావ్ స్టేషన్ లో దొపిడీ దొంగలు చోరికి పాల్పడ్డారు. ప్రయాణీకులను కత్తులతో బెదిరించి బంగారం, బ్యాగులను దొంగలు ఎత్తుకెళ్లారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment