Thursday 16 October 2014

కాకినాడ- షిర్డీ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం

మహరాష్ట్ర: కాకినాడ- షిర్డీ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మహారాష్ట్రలోని రొట్టేగావ్ స్టేషన్ లో దొపిడీ దొంగలు చోరికి పాల్పడ్డారు. ప్రయాణీకులను కత్తులతో బెదిరించి బంగారం, బ్యాగులను దొంగలు ఎత్తుకెళ్లారు. 

No comments:

Post a Comment