Thursday 16 October 2014

బైపాస్ విధానం ద్వారా విద్యుత్

శ్రీకాకుళం: పట్టణానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయబడింది. దేశంలోనే మొదటిసారిగా బైపాస్ విధానం ద్వారా ఇక్కడ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు ఈరోజు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉంది. మరో వైపు తుపాను సహాయార్థం బెంగాల్ నుంచి 50 లారీల కూరగాయలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.  

No comments:

Post a Comment