Thursday 16 October 2014

జయలలిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలితకు బెయిల్ ఇవ్వడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

No comments:

Post a Comment