Friday 17 October 2014

జూడాలు మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలి: మంత్రి రాజయ్య

వరంగల్ : జూనియర్ డాక్టర్లు మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని తెలంగాణ వైద్య శాఖ మంత్రి రాజయ్య కోరారు. శనివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు సాయంత్రం 4 గంటలకు జూడాలను చర్చలకు ఆహ్వానిస్తున్నామని మంత్రి రాజయ్య చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా డెంగీ మరణాలు లేవని, డేంగీ కేసులపై పరిశీలనకు జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment