Monday 20 October 2014

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటైంది

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటైంది. ఈ మేరకు జివో నెం21ని ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఈ ఏడాది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వ పరిధిలో రాయనున్నారు.

No comments:

Post a Comment